నిస్సహాయులకు అండగా నిలబడి సాయం అందిస్తున్న మనం సైతం సభ్యులను మెగస్టార్ చిరంజీవి అభినందించారు. మనం సైతం ఛారిటీ కార్యక్రమాలను

సంస్థను నడిపిస్తున్న కాదంబరి కిరణ్ ని అడిగి తెలుసుకున్నారు. తన సహకారం ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఎప్పుడూ ఉంటుందని చిరంజీవి భరొసా ఇచారు. తక్షణ విరాళంగా 2 లక్షల రుపాయలు అందించారు. కాదంబరి కిరణ్ తో పాటు సంస్థ సభ్యులను బందరు బాబ్జి కూడ చిరు ని కలిసారు.మెగా స్టార్ స్పందనకు కాదంబరి కిరణ్ కృతఘ్నతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here