రాజకీయాల రూపంలో ఫ్యాక్షన్ గొడవలు చిచ్చురేగుతున్నాయా !

అనంతపురంలో మాళ్ళీ రాజకీయాల రూపంలో ఫ్యాక్షన్ గొడవలు చిచ్చురేగుతున్నాయా అంటే అవును అనేలా ఉన్నాయ్ పరిస్థితులు చూస్తుంటే. గంగుల్లా భానుమతి తీరిగి రాజకీయాలోకి వచ్చారు, అయితే రాజకీయాల్లోకి రావడానికి కారణం పదవులా లేక ప్రతీకార చర్య… మద్దెలచెరువు సూరి చనిపోయి ఆరు సంవత్సరాలు అవగా మళ్లీ ఇప్పుడు రాజకీయాల ముసుగులో ప్రతీకార చర్యకు రంగం సిధం అయ్యేలా ఉంది. భానుమతి రాజకీయం లోకి రావడానికి కారణం జగన్ అన్నను సీఎంగా చూడాలి అనుకోవడమే తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు అని అన్నారు అలాఅని భర్తను చంపిన వారితో చేతులు కలపను, అలాగే ఫ్యాక్షన్ కి దూరంగా ఉంటా అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here