మంత్రి కేటీఆర్‌ గారు  లీడర్ అఫ్ ది ఇయర్ 

 

తెలంగాణ ఐటి  మంత్రి కేటీఆర్‌ గారికి మరో జాతీయ అవార్డు అందుకోబోతున్నారు. లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును ప్రముఖ మీడియా సంస్థ ‘బిజినెస్‌ వరల్డ్‌’ అందజేయనుంది. తనతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా అవార్డు తీస్కోచ్చారు మంత్రి కేటీఆర్‌. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ, పట్టణాల్లో హరితహారం, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును ప్రకటించింది.ఈనెల 20న ఢిల్లీలో  జరగనున్న 5వ జాతీయ స్మార్ట్‌సిటీ కాన్ఫరెన్స్‌కు రావాలంటూ బిజినెస్‌ వరల్డ్‌ సంస్థ మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది.  తెలుగు ప్రజలతో పట్టు సినీ ప్రముఖులు కుడా శుభాకాంక్షలు తెలిపారు

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here